దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఐపీవో త్వరలోనే రాబోతున్నది. వచ్చే ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో భారతీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు వ�
RIL AGM | రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జియో ఐపీవోపై కీలక ప్రకటన చేశారు.