Reliance AGM : భారతీయ పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీవోకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఐపీవోకు అవసరమైన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్త సెబీకి నేడు సంస్థ సమర్పించింది. ఈ విషయాన్ని రిలయన్స్ అధ
భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న దేశీయ టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్ జియో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అతి త్వరల�
దేశీయ స్టాక్ మార్కెట్లలో మెగా పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. భారతీయ టెలికాం రంగ దిగ్గజం జియో త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతున్నది.
మొబైల్ ఫోన్ రిచార్జ్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగ సంస్థలు ఈ ఏడాది జూన్లో టారిఫ్ ప్లాన్లను 15 శాతం పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి.
దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఐపీవో త్వరలోనే రాబోతున్నది. వచ్చే ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో భారతీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూకు వ�
RIL AGM | రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జియో ఐపీవోపై కీలక ప్రకటన చేశారు.