మహానగరంలో శ్రావణమాసం సందడి జోరందుకున్నది. నగరంలోని అనేక వ్యాపార సముదాయాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యవతులు తమకు నచ్చిన వస్ర్తాలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకునేందుకు ఇష్టపడుతుం�
శ్రావణమాసంలో జువెల్లరీ షాపులు సందడి చేస్తున్నాయి. ఈ మాసంలో మహిళలు ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. వారి అభిరుచు లతో పాటు వయసు,వర్కింగ్, డ్రెస్ను ఆధారంగా చేసుకుని.. జ్యువెల్లరీని మార్కెట్లోకి తీస
మేడ్చల్లో పట్టపగలు దోపిడీ యత్నం జరిగింది. పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న నగలు దుకాణంలో చోరీకి యత్నించారు. దుకాణదారుడిపై కత్తితో దాడికి తెగబడి, బంగారు, వెండి నగలు దోచుకోవాలని పన్నాగం పన్నారు.