Jeep Collision:ట్రక్కును జీపు ఢీకొట్టడంతో ముగ్గురు టీచర్లు మృతిచెందారు. మరో 11 మంది టీచర్లు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పంజాబ్లో జరిగింది.
నాగర్కర్నూల్ : కారు, జీపు ఢీకొన్న సంఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనజిల్లాలోని పెంట్లవెల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, కొప్పునూరు గ్రామానికి చె�