1,173 మంది విద్యార్థులకు అడ్వాన్స్లో చోటు హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత కఠినమైన జేఈఈ మెయి న్ పరీక్షల్లోనూ తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబరి�
మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 38మంద�
ఆగస్టు 26-సెప్టెంబర్ 2 మధ్య పరీక్ష నిర్వహణ న్యూఢిల్లీ, జూలై 15: జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను వాయిదా వేశారు. సవరించిన తేదీల ప్రకారం ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరక
జేఈఈ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పు | జేఈఈ మెయిన్ నాలుగో విడుత షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్ 26, 27, 31, సెప్టెంబర్ ఒకటి, రెండు తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్ర�