JEE Main | దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 తొలి విడుత పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం విడుదలయ్యాయి.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన రాష్ట్ర విద్యార్థులు పోలు లక్ష్మీసాయి లోహిత్రెడ్డికి 2వ ర్యాంకు నేటి నుంచి జోసా రిజిస్ట్రేషన్ ఐఐటీల్లో 16వేలకు పైగా సీట్లు హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగా�
విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర గిరిజన, ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ నుం�
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. పేపర్-1 ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థులు వంద ఎన్టీఏ స్కోర్తో సత్తాచాటారు.
హైదరాబాద్ : జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు తమ సత్తా చాటారు. పేపర్ -1లో తెలంగాణకు చెందిన