జేఈఈ మెయిన్కు ఈ సారి రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది జేఈఈ మెయిన్-1కు హాజరయ్యేందుకు 14.5లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు 13.11 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ సారి 1.4లక్షల మంది అధికం
జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా కేవలం 5.1 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనున్నది. జేఈఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది. తుది గడువు సమీపిస్తుండటంతో, దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయ