కేసీఆర్ విజన్తో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, కానీ ఆ ప్రగతిని కళ్లున్నా కొందరు కబోదులు చూడలేకపోతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎ�
ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.