బాలల్లోని సృజనాత్మకతను పదును పెట్టేందుకు ఇందూరు నగరంలోని బాల్భవన్ ఆధ్వర్యంలో ఏటా వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 18 నుంచి జూన్ 10 వరకు 53 రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు స
ఉగాది పండుగను పురస్కరించుకుని మన ఉగాది అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వ జవహర్ బాలభవన్ ఆధ్వర్యంలో పెయింటిగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరక్టర్, ప్రత్యేకాధికారి జి. ఉషారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు