కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. డిసెంబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.1 శాతంతో పోలిస్తే భారీగా తగ్గగా, అలాగే వరుస నెల నవంబర్ నెలతో పోలిస్తే 4.4 శాతాన�
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
గత ఏడాది తమిళంలో విడుదలైన ‘డా..డా’ చిత్రం మంచి విజయం సాధించింది. కవిన్, అపర్ణదాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జేకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత నీరజ కోట తెలుగులో ‘పా..పా’ పేరుతో విడుదల చేయ�
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
The Kerala Story | సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు ఒకటి, రెండు నెలల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమా మాత్రం నెలలు గడిచినా రావడంలేదు.
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
ముడి పదార్ధాల ధరల పెరుగుదల, మారకం రేట్లలో ఒడిదుడుకుల వంటి పలు కారణాలతో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల (BMW Cars) ధరలను పెంచనున్నట్టు బీఎండబ్ల్యూ ఇండియా సోమవారం ప్రకటించింది.
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి నెలకుగాను రూ.1.55 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో పన్ను వసూలవడం ఇది రెండో�
రాష్ట్రంలో కంటి చూపుతో బాధ పడుతున్న వారికి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, వారికి అద్దాలను పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని �
రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పించిన 25 మంది అధికారులకు ఈ నెల 24, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్కు లేఖ రాసింది
Mid-day meals | మధ్యాహ్న భోజనంలో భాగంగా స్కూల్ పిల్లలకు కోడికూర, సీజనల్ పండ్లు అందించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నుంచి వచ్చే నాలుగు నెలల పాటు
యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు కళలను ప్రోత్సహించేందుకు ఈ నెల 9, 10వ తేదీల్లో మహబూబ్నగర్లో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలను నిర్వహించనున్నట్టు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెల�
కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వివిధ రకాల దుకాణాలతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం కోసం ఈ నెల 10న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ తెలిపారు. కెస్లాప
కంటి సమస్యలు దూరం చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రెండో దఫా జనవరి 18 నుంచి నిర్వ