యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రోజు రోజుకు భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగా విస్తృత ప్రచారం కల్పించేలా, రామప్ప రూట్ను తెలియజేసేలా ములుగు (Mulugu) జిల్లా అధికార యం�
శాంత కుమారి | నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా రాష్ట్ర ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి జిల్లాలోని జంగాలపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.