Uma Bharti | బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి (Uma Bharti) సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో ప్రారంభించిన జన ఆశీర్వాద్ యాత్రకు తనను పిలువకపోవడంపై మండిపడ్డారు. ఒకవేళ తనకు ఆహ్వానం అందినప్పటికీ ఆ యాత్రల
Covid Rules Violation | రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్పాటు పలువురు బీజేపీ ముఖ్యనేతలపై పోలీసులకు ఫిర్యాదు అం�
భోపాల్: బీజేపీ జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా ఒక గుర్రానికి ఆ పార్టీ జెండా రంగులు వేశారు. దీంతో మేనకా గాంధీకి చెందిన ఎన్జీవో సంస్థ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేంద్ర కేబినెట్లో ఇటీవల కొత్తగా చేరిన