హైదరాబాద్ : జమీర్ కుటుంబానికి అండగా ఉంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మూడు రోజుల క్రితం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామం వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న వ్యవసాయ కూలీల వా�
జగిత్యాల : వరద నీటిలో గల్లంతైన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జమీర్ మృతదేహం ఆచూకీ దొరికింది. వాగు నుంచి ఒక కిలో మీటరు దూరంలో చెట్ల పొదల్లో జమీర్ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసి జమీర�