సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పెద్దవాగుకు తొలిసారి కాళేశ్వరం జలాలు చేరాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు ఈ వాగుపై మొత్తం తొమ్మిది చెక్డ్యామ్లు నిర్మించారు. ప్రస్తుతం ఒక చె
సిద్దిపేట : కాళేశ్వరం నీళ్లతో జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ పెద్ద చెరువు నిండి అలుగు పారింది. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు గంగమ్మ తల్లికి జల హారతి పట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి �