బీసీలకు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా ను కల్పించాలని బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ మేలు కోలుపు రథ యాత్ర బుధవారం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో జరి�
కామారెడ్డి సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను సర్కారు తక్షణమే అమలు చేసి, బీసీ కులగణన చేపట్టాలన్న ప్రధాన డిమాండ్లతో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్కుమార్ నేతృత్వంలో బీసీ నేతలు ఆమరణ