సంగారెడ్డి-నాందే డ్, అకోలా 161వ జాతీయ రహదారి రక్తసిక్తమయింది. చౌటకూర్ మండలం శివంపేట శివారులోని చార్మినార్ బీరు పరిశ్రమ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు గిరిజన కూలీలు మృతి చెందారు. ఘటన�
పలువురు యువకులు ఉన్నత చదువులు చదివి వ్యవసాయం వైపు మళ్లటంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. మీరే తెలంగాణ భవిష్యత్తు అని, రేపటి తరానికి ఆదర్శమని ప్రశంసించారు.