వేగంగా వస్తున్న పోలీసు కారు ఢీకొని మరణించిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబం దాఖలు చేసిన కేసులో రూ. 29 మిలియన్ డాలర్లు(రూ. 262 కోట్లు) నష్టపరిహారం చెల్లించేందుకు సీటెల్ అధికారులు అంగీకరించారు. 2023 జ
జాహ్నవి కందుల మృతికి కారణమైన అమెరికా పోలీస్ అధికారిని సాక్ష్యాధారాలు లేవంటూ అభియోగాలు నమోదుచేయకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.