MLA Sanjay | సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసి నాలుగువేల కోట్ల రూపాయలతో అబివృద్ధి చేశారని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ (MLA Sanjay) అన్నారు. ఆదివారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా
జగిత్యాల : జిల్లాలో హరిత వనాలను పెంచడానికి ఫారెస్ట్ అధికారులు సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. సాధారణ అవసరాలకు వాడే డ్రోన్ల ద్వారా క్షీణించిన అడవులను పునరుద్ధరించడం కోసం గుట్టలపైన విత్తనాలను నాటడాన�