కలెక్టర్ కే శశాంకసరుకుల రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలిటెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షకరీంనగర్, మే 17 (నమస్తే తెలంగాణ);లాక్డౌన్ సమయంలో జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా నియంత్రణ చర్�
అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్తాడికల్ సింగిల్ విండో పరిధిలోని కొనుగోలు కేంద్రం పరిశీలనశంకరపట్నం, మే 17: వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో వేగం పెంచాలని అదనపు కలెక�
బ్లాక్ ఫంగస్ | జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేశం అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు సర్పంచ్ ఇనుగాండ్ల కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు.
చిన్న తండా .. సకల వసతులుప్రణాళికాబద్ధంగా ముందుకుపల్లెప్రగతితో అభివృద్ధి పథంఇప్పటి వరకు ఒకే ఒక్క కరోనా కేసు నమోదుఆదర్శంగా గుంటపల్లి చెరువు తండాఎల్లారెడ్డిపేట, మే 16: గుంటపల్లి చెరువు తండా మొత్తం జనాభా 326. మ�
పెద్దపల్లి జిల్లాలో బెడ్స్ కొరత లేదుసరిపడా మందులున్నాయి lప్రభుత్వం అప్రమత్తంగా ఉందిజడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్పెద్దపల్లి, మే 14(నమస్తే తెలంగాణ): కొవిడ్ చికిత్స కోసం పెద్దపల్లి జిల్లాలో బెడ్స్ కొరత ల�
కలెక్టర్ కే శశాంకఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో వీడియోకాన్ఫరెన్స్ కరీంనగర్, మే 13 (నమస్తే తెలంగాణ);జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ కే శశాంక గ్రామీణాభివృద
దమ్ము చూపిన దమ్మయ్యపేట ఒక్క కేసుకూడా రాని జగిత్యాల జిల్లాలోని పల్లె కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు పంచాయతీ తీర్మానాలు పక్కాగా పాటిస్తున్న జనం శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు వారానికి రెం�
హ్యాట్సాఫ్.. నర్సులుకరోనా విషమ పరిస్థితుల్లో అమూల్య సేవలుకుటుంబాలకు దూరంగా విధులునేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంవిద్యానగర్, మే 11:నర్సులు.. సేవా మూర్తులు. కరోనాతో ప్రపంచమే అతలాకుతలమైపోతున్న ఈ రోజుల్ల
కరోనా బాధితుల్లో మనోధైర్యం నింపేందుకే ‘మీ కోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్ర’విజయమ్మ ఫౌండేషన్ ద్వారా నిత్య భోజనంరామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్గోదావరిఖని, మే 11: కరోనా బారి నుంచి ప్రజలను కంటికి రెప్పలా క�
చుక్కలు చూపిస్తున్న పండ్ల ధరలుసీ విటమిన్ పండ్లకు భారీ డిమాండ్ హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ‘పండ్లు తినండి.. రోగ నిరోధకశక్తి పెంచుకోండి’ కరోనాకాలంలో డాక్టర్లతోపాటు ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు. మా�
విద్యానగర్, మే 10 : జిల్లాలో గల ఆక్సిజన్ రీఫిల్లింగ్ ఏజెన్సీల ద్వారా దవాఖానలకు వేగం గా ఆక్సిజన్ సరఫరా చేయాలని జిల్లా జిల్లా కలెక్టర్ కే శశాంక నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం మానకొండూరు మండలం ఖాదర్గ
గోదావరిఖని, మే 9: మూడెకరాల భూ కబ్జా చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఒక దినపత్రికలో వచ్చిన కథనంలో ఏమాత్రం నిజం లేదని జనగామ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఆదివారం గ్రామంలోని కచ్చీడు వద్ద గ్రామానికి చెందిన కార