HMWSSB (హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సవరేజ్ బోర్డ్) రామగుండం నుండి హైదరాబాద్ కు వెళ్లే మెయిన్ లైన్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి శివారులోని మానేరు వాగు ఒడ్డున పగిలిపోయింది. దీంత�
మండలంలోని మల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన ఉప్పుల శారద (23) సోమవారం ఉలేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పుల శారత గత కొన్ని సం