సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఇద్దరు సీనియర్ బీజేపీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ సైనికులు, పౌర ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్
Jagdish Devda | మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ పాదాలకు సైన్యం నమస్కరిస్తుంది’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత సైన్యాన్ని కూడా బ�