కూకట్పల్లికి చెందిన ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. హోటల్ మనోరమ వద్ద రథానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రమాదేవి దంపత�
ప్రజల్లో ఆధ్యాత్మికభావం పెంపొందించడంలో ఇస్కాన్ పాత్ర అమోఘమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. సోమవారం హాలియాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభిం�