ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్ర పటాన్న
K Ramakrishna: సీఎం జగన్ తన ఢిల్లీ టూర్పై వాస్తవాలను బయటపెట్టాలని, పర్యటన వివరాలను ప్రజలకు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రధానితో ఎప్పుడు కలిసినా...