గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు- 2026ను ఆదివారం ప్రకటించింది. మొత్తంగా 131 మందికి ఈ అవార్డులను ప్రకటించగా, ఇందులో తెలంగాణకు చెందిన వారు ఏడుగురు ఉన్నారు.
ప్రమాదవశాత్తు మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీశ్కుమార్ కుటుంబానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ కొండ