ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏ�
రాష్ట్రంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాసటగా నిలిచారు. ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామని ఉద్యోగుల జేఏసీ సంఘాలు మంగళవారం ప్రకటించాయి. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ఎంప�