శానసనభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని, అందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ�
తమ ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీలు, కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన �
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: మంత్రి సత్యవతి హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడం ప్రభుత్వం విద్యావ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యాని�