ములుగు జిల్లా ఏటూరునాగారంలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి గిరిజన బాల బాలికల క్రీడోత్సవాల్లో భద్రాచలం ఐటీడీఏ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. ప్రతి సంవత్సరం ఐటీడీఏల పరిధిలో నిర్వహించే రాష్ట్ర స్థ
పాఠశాల స్థాయి నుండే బాలికలు క్రీడలపై మక్కువ పెంచుకుని పోటీల్లో రాణించాలని భద్రాచలం గిరిజన శాఖ ఏసీఎంఓ రమేశ్ అన్నారు. శనివారం ఇల్లెందు మండలం బొజ్జయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో రెండో రోజు జరుగుతున్న ఇల్�