అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి ఏపీవో డేవిడ్రాజ్ అర్జీ�
గిరిజన కుటుంబాలలో అర్హులైన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ ఏపీవో డేవిడ్రాజ్ అన్నారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి వినతులు స�