అసెస్మెంట్ ఇయర్ 2025-26కిగాను ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినవారందరికి కృతజ్ఞతలు..వీరి వల్లనే కీలక మైలు�
ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ మళ్లీ వచ్చింది. పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నుల దాఖలుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాత, కొత్త పన్ను విధానాల్లో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అయిత�
ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 7 కోట్లు దాటిందని ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. బుధవారం చివరి