ప్రముఖ మెసేజింగ్ యాప్లలో ఒకటైన టెలిగ్రామ్ భారత్లో నిషేధానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు ఈ యాప్ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప�
కొత్త ఐటీ నిబంధనల్లో భాగంగా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ శుక్రవారం రెండో మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రైనింగ్ లేదా అండర్ ట్రయల్లో ఉన్న కృత్రిమ మేధ (ఏఐ) మోడల్స్ను ప్రారంభించే ముందు ప్రభుత్వ అనుమత�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ చట్టాలకు లోబడే తాము పనిచేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి కొత్త
కొత్త ఐటీ నిబంధనలపై ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని ఆరోపణ యూజర్ల చాటింగ్ వివరాల్ని ఎలా చదువుతామని ప్రశ్న పౌరుల గోప్యతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ,