Microsoft | మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన క్రౌడ్స్ట్రైక్ చేసిన ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని, దీని ప్రభావం ప్రపంచ�
మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు ఆటంకం కలగడం ఐటీ చరిత్రలోనే అతిపెద్ద అంతరాయంగా ఐటీ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సైబర్ దాడి వల్ల ఇలా జరిగి ఉండొచ్చని సైబర్ నిపుణుడు అనూజ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కొన్ని వీడియోలను గురువారం బయటపెట్టిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే అయిపోలేదని ఇంకా చాలా ఉన్నదని చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమల్ఫైల్స్కు సంబంధించి దాదాపు లక్ష పేజ