రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వరి సన్న ధాన్యానికి సంబంధించిన పెండింగ్ బోనస్ డబ్బులను తక్షణమే చెల్లించాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ డిమాండ్ చేశ
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండుగ బక్రీద్. ఈ సందర్భంగా ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీ అంటే త్యాగం. ప్రవక్త ఇబ్రాహీం (అలై) చేసిన మహత్తర త్యాగాన్ని స్మరించుకుంటారు. ఐదువేల సంవత్సరాల క్రిత�