ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను డబ్బు కోసం కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్సు(ఐఎస్కేపీ) కుట్ర పన్నుతున్నట్టు పాక్ నిఘా విభాగం(ఐబీ) హెచ్చరిక జారీ చేసింది.
గుజరాత్లో పట్టుబడిన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ)కు చెందిన ఉగ్రమూలాలు తెలంగాణలో వెలుగుచూశాయి. గుజరాత్ ఏటీఎస్ సమాచారం మేరకు పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నా