ఛత్తీస్గఢ్లో ఓ సాధారణ పౌరుడు, కూలీ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న ఈశ్వర్ సాహు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాడు. జెయింట్ కిల్లర్గా మారాడు. ఏడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన రవీంద్ర చౌబేన�
Saja Seat | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు ప్రజలు బై బై చెప్పేశారు. దీంతో అక్కడ బీజేపీ పార్టీ సర్కారును ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ రోజూవారీ కూలీ ఏ�