వివిధ నేరాల లో జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించిన ఖైదీల లో మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధి అందిస్తూ వారి లో పూర్తి మార్పు కోసమే జైళ్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏ
తెలుగు రాష్ర్టాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారిణి సౌమ్య మిశ్రా పేరు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఆమెకున్న ప్రత్యేక గుర్తింపే ఇందుకు ప్రధాన కారణం.