ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం శివారు పంట పొలాల్లో గురువారం అరుదైన పక్షి కనిపించింది. శరీరం, రెక్కలు బూడిద రంగు.. కండ్లు ఎరుపు రంగుతో ఉన్న ఈ పక్షి రెండు రోజులుగా కనిపిస్తుండడంతో గ్రామస్థులు తమ సెల్
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం ప్రాంత రైతులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి వెళ్లే ప్రధాన కాల్వకు ఇటీవల నీళ్లు విడుదల చేశారు.