పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన వింత వ్యాఖ్యలతో మరోసారి నవ్వుల పాలయ్యారు. భారత్లో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్లో ఫ్లడ్లైట్లను తమ దేశ సైబర్ యోధులు హ్యాక్ చేశారని చెప్పి నెటిజన్ల చేతిలో విపరీతంగ�
Pakistans Defence Minister : ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో.. తమ దేశ సైబర్ యోధులు.. ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశారని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల మంత్రిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.