వినాయకుడి లడ్డూను ప్రసాదంగా పంచి.. అమాయక ప్రజలను అధిక లాభాల పేరుతో రూ.33కోట్లు వసూలు చేసి, మోసగించిన కొండపల్లి గణేష్ అలియాస్ బంగార్ రాజును ఈఒడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మైహోమ�
‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందండి’.. అనే సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఉన్నత విద్యావంతులు సైతం పడిపోతున్నారు. అత్యాశకు పోయి కష్టార్జితాన్ని సమర్పించుకుంటున్నారు.
స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత కంటికి కనిపించని నేరాలు విస్తృతంగా పెరిగాయి. బాధితులతోనే బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ.. ఏటేటా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్దొంగలు.