భూమిపై మంచు కొండలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని, త్వరలో అవి మాయం కాబోతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఏటా 27.3 వేల కోట్ల టన్నుల మంచు కరిగిపోయి, మహా సముద్రాల్లోకి చేరుతున్నదని తెలిపింది.
చమోలీ : ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఫిబ్రవరి 7వ తేదీన అకస్మాత్తుగా భారీ వరద వచ్చిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడడం వల్ల వచ్చిన ఆ ఉప్పెనలో సుమారు 200 మంది మరణించారు. ఆ ఘటనప�
హైదరాబాద్: కోవిడ్19 మహమ్మారి పుట్టుకపై మళ్లీ దర్యాప్తు చేపట్టాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు డిమాండ్ చేశారు. కోవిడ్ మూలాలకు సంబంధించి ఇటీవల డబ్ల్యూహెచ్వో ఓ నివేదికను రిలీజ్ చేసిన విష�