పార్లమెంటు ఎన్నికల నియామావళిలో భాగంగా జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిష నర్ శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం జైపూర్ పోలీస్స�
Arunachal Pradesh: చైనా, ఇండియా మధ్య ఉన్న మెక్మోహన్ లైన్ను ఇంటర్నేషనల్ బౌండరీగా గుర్తిస్తున్నట్లు అమెరికా చెప్పింది. ఈ అంశంలో ఇద్దరు అమెరికా సేనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ ఇం
పాక్ పౌరులు| భారత భూభాగంలోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్థానీలను ఇండియన్ ఆర్మీ స్వదేశానికి అప్పగించింది. పాకిస్థాన్కు చెందిన ఇద్దరు పౌరులు శనివారం పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దును దాటారు.