‘కష్టపడి జనాన్ని పోగు చేశాం.. అయినా మమ్మల్ని వేదికపైకి పిలవకుండా అవమానించారు. మీ సోకు మీ కేనా?’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ విసృత స్థాయ
త్వరలో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్లో నయా కాంగ్రెస్ పేరిట పెద్ద ఎత్తున దుమారం రేగబోతున్నదని విశ్వసనీయవర్గాల సమాచారం. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న రాబోతున్నాయి. యూప