ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా తెలంగాణ ఇంటర్బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. ఉదయం 8:45 గంటలలోపు వచ్చిన వారినే పరీ�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో రోజుకో వివాదం బయటపడుతున్నది. శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో పేపర్ లీకేజీకి ప్రయత్నం చేసిన ఘటన మరువకముందే తాజాగా మేడ్చల్