ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని ఇంటర్బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ అభ్యర్థులకు పరీక్షలను నిర్
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్బోర్డు మరో అవకాశమిచ్చింది. రూ.7వేల ఆలస్య రుసుముతో సోమవారం వరకు ఫీజు చెల్లించే చాన్స్ ఇచ్చింది.