Inter Students | పరీక్షల్లో పాసైతేనే ఎగిరి గంతేసే పరిస్థితులు పోయాయి. ఫస్ట్ క్లాస్లో పాసైతే ఘనంగా చెప్పుకునే రోజులు కూడా పోయాయి. ఇప్పుడు 90% మార్కులకు విద్యార్థులు సంతృప్తిచెందడంలేదు. చివరికి 988, 975 మార్కులొచ్చినా �
ఎంసెట్కు హాజరయ్యేందుకు ఇంటర్లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్ రాసే అవకాశం కల్పించాలని అధికారు లు నిర్ణయించారు.