నౌకాదళం అమ్ములపొదిలోకి మరో అధునాతన యుద్ధనౌక చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ వింధ్యగిరి యుద్ధనౌకను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.కోల్కతాలోని హుగ్లీ నదీతీరంలో ఈ �
INS Vindhyagiri: కొత్తగా నిర్మితమైన వింధ్యాగిరి యుద్ధనౌకను లాంచ్ చేయనున్నారు. రాష్ట్రపతి ముర్ము ఆ యుద్ధనౌకను ప్రారంభిస్తారు. అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కొత్తగా వింధ్యాగిరి యుద్దనౌకను డిజైన్ చేశారు.