పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదేశించారు. గిరిజనులను అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు చేసిన చిన్న తప్పిదాలే నేడు వారికి మాఫీ వర్తించకపోవడానికి కారణంగా చెప్పొచ్చు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద నగదు ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 42 లక్షల మంది అనర్హ రైతులకు కూడా ఆ స్కీమ్ ప్రకారం సుమారు మూడు వేల