సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత, చీనాబ్ నదిపై భారత్ భారీ జల విద్యుత్తు ప్రాజెక్ట్ నిర్మించబోతున్నది. రూ.5,129 కోట్ల విలువైన సావల్కోట్ జల విద్యుత్తు ప్రాజెక్ట్ పనులను కేంద్రం ప్రారంభించ�
భారత్-పాకిస్థాన్ మధ్య 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందంలో మార్పులు జరగాలని భారత్ కోరింది. ఏకపక్ష ఒప్పందం కొనసాగుతున్నదని, నేటి పరిస్థితులకు తగినట్లుగా ఈ ఒప్పందంలోని నిబంధనలను మదింపు చేయాలని చెప్పి�