హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇంద్రజల్, సిగ్మా సంస్థలు మరో భారీ ప్రాజెక్ట్ను చేజిక్కించుకున్నాయి. జాయింట్ వెంచర్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.155 కోట్ల యాంటీ-డ్రోన్ ఆర్డర్�
దేశ సరిహద్దుల్లో డ్రోన్ దాడులను సమర్థవంతంగా నిలువరిస్తూ గస్తీ కాసేందుకు ఉపయోగపడేలా యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వాహనం ‘ఇంద్రజాల్'ను హైదరాబాద్కు చెందిన ఆంత్రప్రెన్యూర్ కిరణ్రాజు రూపొందించారు.