Sashi Tharoor: పాకిస్తాన్పై యుద్ధం మొదలుపెట్టడానికి భారత్కు ఆసక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. కానీ ఒకవేళ పౌరులపైనా, సైనికులపైనా లేక ప్రభుత్వ కార్యాలయాలపైన దాయాది దేశం దాడి చేస్తే అ�
Pakistan PM Shehbaz Sharif ఇండియాతో జరిగిన మూడు యుద్ధాల వల్ల గుణపాఠాలు నేర్చుకున్నామని, ఇప్పుడు ఆ దేశంతో శాంతి ఆకాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అల్ అరేబియా ఛానల్కు ఇచ్చిన ఇంటర�