మోసపూరితమైన పథకంతో ఒక బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.8211కోట్లు) సేకరించారన్న కేసులో చికాగోలోని ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన ఇద్దరు భారతీయ అమెరికన్లను అమెరికా న్యాయస్థానం దోషులుగా తేల్చింది.
Indo Americans: పలు కీలక పదవులను అప్పగించిన జో బైడెన్.. మళ్లీ భారత సంతతి వారిని తన ప్రభుత్వంలో ముఖ్య పదవుల్లో నియమించుకున్నారు. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయన్స్తో పాటు...