దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఫార్మా షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి �
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.